Article in News Paper Dated on 30th May 2021 Regarding JNTUH 4-2 Semester Exams
ఇంజినీరింగ్ చివరి ఏదాది పరీక్షలు వాయిదా!
ఈనాడు, హైదరాబాద్: బీటెక్స్ బీఫార్మసీ చివరి ఏడాది పరీక్షలు వాయిదా వేయాలని జేఎన్టీయూ-హెచ్ నిర్ణయించింది. వాస్తవానికి వచ్చే నెల 14 నుంచి ఆన్లైన్ విధానంలో పరీక్షల నిర్వహణకు గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం కొవిడ్ రెండో దశ ఉద్ధృతి తగ్గుతుండటంతో... జులైలో ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు జరిపేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇంజినీరింగ్ పరీక్షలు సైతం ఆన్లైన్లో కంటే భౌతికంగా...
Read more
ఈనాడు, హైదరాబాద్: బీటెక్స్ బీఫార్మసీ చివరి ఏడాది పరీక్షలు వాయిదా వేయాలని జేఎన్టీయూ-హెచ్ నిర్ణయించింది. వాస్తవానికి వచ్చే నెల 14 నుంచి ఆన్లైన్ విధానంలో పరీక్షల నిర్వహణకు గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం కొవిడ్ రెండో దశ ఉద్ధృతి తగ్గుతుండటంతో... జులైలో ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు జరిపేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇంజినీరింగ్ పరీక్షలు సైతం ఆన్లైన్లో కంటే భౌతికంగా...
Read more
from University Updates https://ift.tt/2R5WFEj
Comments
Post a Comment