JNTUH News Paper Article Regarding Zero Marks issue in recently declared B.Tech 2-2 Semester Results for exams held in August 2021
జేఎన్టీయూలో జీరో మార్కుల లొల్లి :
హైదరాబాద్, వెలుగు: జేఎన్టీయూహెచ్లో ఇటీవల విడుదలైన బీటెక్ సెకండియర్ రెండో సెమిస్టర్ ఫలితాల్లో గందరగోళం నెలకొన్నది. 5,000 మంది స్టూడెంట్లకు పలు సబ్జెక్టుల్లో జీరో మార్కులు వేయడంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఆగస్టులో 35 వేల మంది దాకా పరీక్షలు రాశారు. వీరిలో 5,000 మందికి చెందిన 16,956 ఆన్సర్ పెపర్లలో సున్నామార్ము లొచ్చాయి. బాగా రాసినోళ్లకు కూడా జీరోలు ఎలా వస్తాయంటూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర లీదర్లు తాటికొండ రవి, జావిద్ నేతృత్వంలో స్టూడెంట్లు...
Read more
హైదరాబాద్, వెలుగు: జేఎన్టీయూహెచ్లో ఇటీవల విడుదలైన బీటెక్ సెకండియర్ రెండో సెమిస్టర్ ఫలితాల్లో గందరగోళం నెలకొన్నది. 5,000 మంది స్టూడెంట్లకు పలు సబ్జెక్టుల్లో జీరో మార్కులు వేయడంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఆగస్టులో 35 వేల మంది దాకా పరీక్షలు రాశారు. వీరిలో 5,000 మందికి చెందిన 16,956 ఆన్సర్ పెపర్లలో సున్నామార్ము లొచ్చాయి. బాగా రాసినోళ్లకు కూడా జీరోలు ఎలా వస్తాయంటూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర లీదర్లు తాటికొండ రవి, జావిద్ నేతృత్వంలో స్టూడెంట్లు...
Read more
from University Updates https://ift.tt/3cTaiOh
Comments
Post a Comment